పిల్లలమర్రి శివాలయ అర్చకులుగా నందీశ్వర్ తొలగింపు: ఆలయ చైర్మన్

సూర్యాపేట జిల్లా: గత కొంతకాలంగా పిల్లలమర్రి శివాలయం అర్చకులుగా పనిచేసిన నందీశ్వర్ శర్మ అలియాస్ నందయ్యను అర్చకులుగా తొలగించినట్లు పిల్లలమర్రి శివాలయాల చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 Removal Of Priest Nandeswar As Pillalamarri Shiva Temple Temple Chairman, Pries-TeluguStop.com

ఆయనపై పలు ఆరోపణలతో రావడంతో తొలగించినట్లు చెప్పారు.

ఈ విషయమై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేసినట్లు పేర్కొన్నారు.శివాలయాల్లో పూజలు,శివరాత్రి ఉత్సవాలలో దాతల భాగస్వామ్యంకై పూర్తి వివరాలకు చైర్మన్ ఫోన్ నెంబర్ 9182581579 సంప్రదించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube