గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కోలనూరు శివారులో ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించింది.కరీంనగర్ కు చెందిన జక్కం సాయి కృపాకర్ (19), కొలనూరుకు చెందిన గాజుల వేణి అరుణ్ (21), నూగురి సాయికృష్ణ (19) ముగ్గురు కలిసి గ్రామ శివారులో గంజాయి సేవించుటకు వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.

 The Arrest Of Three Youths Who Were Using Ganja Was Remanded , Sai Krupakar , Ar-TeluguStop.com

నిందితుల వద్ద నిందితుల వద్ద 52 గ్రాముల గంజాయితోపాటు పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి ఈరోజు తేది 01-12-2024 రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube