దివ్యవిమాన గోపుర బంగారు తాపడం పనులకు శ్రీకారం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన దివ్యవిమాన గోపుర బంగారు తాపడం పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు.దివ్య విమాన గోపురం పనులకు సంబంధించిన రాగి విగ్రహాలను,రాగి పలకలను చెన్నెకి తరలించారు.

 Divyavimana Gopura Is The Initiation Of Gold Burning Works , Divyavimana Gopura-TeluguStop.com

రాగి విగ్రహాలకు,రాగి పలకలకు చెన్నైకి తరలించే వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలయ ఈఓ భాస్కర్ రావు, ఆలయ చెర్మెన్ నరసింహమూర్తితో కలసి పూజలో పాల్గొని చెన్నైకి తరలించే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

ఫిబ్రవరి నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామని బీర్ల తెలిపారు.బంగారు తాపడానికి కావాల్సిన బంగారాన్ని సమకూరుస్తున్నామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube