గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఈడం స్వరూప స్మారక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈడెం శ్రీనివాస్- రాధా దంపతులు విజయదశమి సందర్భంగా గ్రామ పంచాయతీ మరియు పారిశుద్ద్య సిబ్బందికి బుధవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీఓ రవుఫ్ అలీ హాజరై మాట్లాడుతూ ఈడెం శ్రీనివాస్ తన యొక్క సేవా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం గ్రామపంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు.

 Distribution Of New Clothes To Gram Panchayat Staff , R. Mohan, Ex-sarpanch Thal-TeluguStop.com

ఈకార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఆర్.మోహన్,మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సత్తిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రవ్వ అనసూర్య,గంజి రంగయ్య, అంకం పాండు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube