రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి( Vemulawada Sri Raja Rajeswara Swamy )వారికి హైదరాబాద్ మహానగరానికి చెందిన కంచిభట్ల మార్కండేయ శాస్త్రి – జయప్రద దంపతులు భక్తి భావంతో లక్ష రూపాయలను స్వామివారి నిత్య అన్నదానానికి సమర్పించారు.ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డికి చెక్కును అందజేశారు.వారిని వేదమంత్రాలతో అర్చకులు ఆశీర్వదించారు.