స్వామి వారి నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి( Vemulawada Sri Raja Rajeswara Swamy )వారికి హైదరాబాద్ మహానగరానికి చెందిన కంచిభట్ల మార్కండేయ శాస్త్రి – జయప్రద దంపతులు భక్తి భావంతో లక్ష రూపాయలను స్వామివారి నిత్య అన్నదానానికి సమర్పించారు.ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు.

 Donation Of One Lakh Rupees For Swami's Perpetual Food Donation ,vemulawada Sr-TeluguStop.com

అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డికి చెక్కును అందజేశారు.వారిని వేదమంత్రాలతో అర్చకులు ఆశీర్వదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube