స్వామి వారి నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి( Vemulawada Sri Raja Rajeswara Swamy )వారికి హైదరాబాద్ మహానగరానికి చెందిన కంచిభట్ల మార్కండేయ శాస్త్రి - జయప్రద దంపతులు భక్తి భావంతో లక్ష రూపాయలను స్వామివారి నిత్య అన్నదానానికి సమర్పించారు.

ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డికి చెక్కును అందజేశారు.

వారిని వేదమంత్రాలతో అర్చకులు ఆశీర్వదించారు.

మరో భారీ రిస్క్ కు సిద్ధమైన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఆ రేంజ్ హిట్ సాధిస్తారా?