రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, డైరెక్టర్లు ఎండి బాబు ,నేరేటి ప్రదీప్ ,గుడి శేఖర్ రెడ్డి ,మెరుపుల మహేష్, రోమాల అజయ్, గంగిపల్లి లచ్చయ్య ,బాలగోని వెంకటేష్, జక్కని సందీప్ తదితరులు పాల్గొన్నారు.