ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వీరుడు, మాజీ మంత్రివర్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 Konda Laxman Bapuji Jayanti Celebrations In Yellareddypet, Konda Laxman Bapuji J-TeluguStop.com

ఆయన సేవలను కొనియాడారు.

లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు.

కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపల్లి దేవాంతం, ప్రధాన కార్యదర్శి వనం రమేష్, ఉపాధ్యక్షులు గోష్కే దేవదాస్ , శ్రీరాం సుదర్శన్, కోశాధికారి వనం బాలరాజు, నాయకులు వనం ఎల్లయ్య, గుల్లపల్లి మహేష్ ,గాజుల దేవదాస్, ఆడెపు గంగారం, సత్యనారాయణ, రంగయ్య, శ్రీకాంత్ ,భాస్కర్ ,వేణు, నరసింహులు, మహేష్ విఠల్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube