గ్రామపంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామప్రజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బందిని కేసీఆర్ నగర్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ విధులకు వెళుతున్న గ్రామపంచాయతీ సిబ్బందిని అడ్డుకొని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

 Villagers Protesting In Front Of Gram Panchayat, Villagers Protesting , Gram Pan-TeluguStop.com

మండెపల్లి గ్రామ నిధులను డబుల్ బెడ్ రూమ్ లకు మళ్ళించకూడదని కెసిఆర్ నగర్ ని మండెపల్లిలో విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఒకవేళ విలీనం చేసినట్లయితే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేపడతామన్నారు.

అనంతరం పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube