ధర్మాన్ని ఆచరించండి.. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది

రాజన్న సిరిసిల్ల జిల్లా : తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీపై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హిందూ బంధువులు మంగళవారం శ్రీ మార్కండేయ ఆలయం నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు చేరుకొని అనంతరం స్థానిక సాయిబాబా ఆలయంలోని ఉన్న అయ్యప్ప ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు.

 Hindus Took Out A Rally In Ellareddypet Mandal Center, Hindus , Hindus Rally , E-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి లడ్డులో కల్తి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండద్దని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube