రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ శ్రీమతి మీనా రామనాథన్.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ను దర్శించుకొన్న తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ శ మీనా రామనాథన్.కోడె మొక్కు చెల్లించుకొని స్వామి వారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.

 Mrs. Meena Ramanathan Of Telangana State Consumer Disputes Redressal Commission-TeluguStop.com

ఆలయ పర్యవేక్షకులు వరి నరసయ్య,ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్,లడ్డు ప్రసాదం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube