జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద సేవాసమితి, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇంచార్జ్ హెడ్ మాస్టర్ ఝాన్సీ అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థులతో కలిసి ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకొని విద్యార్థులకు రాఖీ పండుగ విశిష్టత ను తెలియజేశారు.అనంతరం మిఠాయి పంపిణీ చేశారు.

 Zilla Parishad High School Pre-rakshabandhan Celebrations, Zilla Parishad High S-TeluguStop.com

ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్ ఝాన్సీ, అమర్ నాథ్, స్వర్ణలత, స్వప్న రజిత,లావణ్య,మమత, స్వామి వివేకానంద సేవాసమితి సభ్యులు పాటి సుధాకర్, లింగంపెల్లి మధు, దురిశెట్టి రాజు, జాల గంగాధర్, మూడపెల్లి ముకేశ్, పంచేరుపుల దివ్యసాగర్, లొకోజు సతీష్, మోతుకుపెల్లి మధు లు, గ్రామస్తులు బండారి సత్తయ్య, కొంతం దేవయ్య లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube