జాతీయ జెండాను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని జడ్పీ సీఈఓ ఆఫీస్, సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ లోని లైబ్రరీ వద్ద అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జాతీయ జెండాను గురువారం ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడారు.

 The Additional Collector Unveiled The National Flag , National Flag , Additiona-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాలు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube