వెంకంపేట మండల ప్రజా పరిషత్ పాఠశాలకు మైక్ సౌండ్ సిస్టం వితరణ

సిరిసిల్ల పట్టణంలోని 36 వ వార్డు వెంకంపెట్ మండల ప్రజా పరిషత్ పాఠశాలకు స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు ఆధ్వర్యంలో కొక్కుల నర్సయ్య పాఠశాలకు 12,000/- రూపాయలు గల మైక్ సౌండ్ సిస్టమ్ ను వితరణ చేశారు.

 Distribution Of Mic Sound System To Venkampeta Mandal Praja Parishad School, Dis-TeluguStop.com

ఈ సందర్భంగా కౌన్సిలర్ కల్లూరి రాజు మాట్లాడుతూ ఉపాద్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు, పాఠశాలకు మైక్ సౌండ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వితరణ చేసినటువంటి కొక్కుల నర్సయ్య ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోర దామోదర్, ఉపాద్యాయులు, గడ్డం వెంకటేష్, ఎర్రం మల్లయ్య, గాజుల నర్సయ్య, కోడూరి మల్లేశం, గోక అశోక్, గోక సురేష్, జగిత్యాల మల్లేశం విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube