రాజన్న ఆలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

రాజన్న ఆలయ చైర్మైన్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankar ) చిత్రపటానికి ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ మరియు ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి లు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 Prof. Jayashankar Jayanti Celebrations At Rajanna Temple, Professor Jayashankar-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్( Government Whip Adi Srinivas ) మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం పాటుపడతామని తెలుపుతూ ఒక విద్యావేత్తగా అనేకమంది జీవితంలో వెలుగులు నింపి, తెలంగాణ రావాలని తపనపడిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఈ రాజేష్,డీఈ రఘునందన్, ఏ ఈ నాగరాజు, గోలి శ్రీనివాస్, ఈఓ సిసి ఎడ్ల శివ, వంశీ మోహన్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube