హైమాస్ లైట్లను ప్రారంభించిన సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావు పల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ ప్రారంభించారు.హైమాస్ లైట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే సిడిపి నుండి నిధులు మంజూరు చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు.

 Kottapalli Sudhakar, Director Of Cess, Launched Hymas Lights , Launched Hymas Li-TeluguStop.com

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులూ, గ్రామస్తులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube