కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండ( Atmakur )ల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సూర్యాపేట ఎమ్మెల్యే,మాజీ మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) చేతుల మీదుగా మండలంలోని 87 మంది లబ్ధిదారులకుకళ్యాణలక్ష్మీ,షాది ముబారక్( Kalyana Lakshmi ) చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆడపడుచులను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారన్నారు.

 Mla Jagadish Reddy Distributed The Kalyanalakshmi Cheques , Jagadish Reddy , Ml-TeluguStop.com

అంతే కాకుండా ఆ చెక్కులు కూడా ఆడపడుచుల పేరు మీద ఇవ్వడం చాలా సంతోషించదగ్గ పరిణామం అన్నారు.

ఈ నగదు ఆడపిల్లల పెళ్ళి ఖర్చులకు చేదోడుగా ఉపయోగ పడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ హసీం,ఎమ్మార్వో వినోద్, ఆర్ఐ రమేష్,ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube