రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పద్మావతి

సూర్యాపేట జిల్లా( Suryapet District ):రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించిన వీడియో కాన్ఫిరెన్స్ ని సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి( Kodada MLA Padmavathi Reddy ), సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని జిల్లాల వారీగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు,వివిధ మండలాల రైతులతో మాట్లాడుతూ రైతుల ఆనందాన్ని తెలుసుకుంటున్నారు.

 Govt's Aim Is To Protect Farmers: Mla Padmavathi , Suryapet District , Kodada-TeluguStop.com

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఇచ్చిన మాట తప్పదని,రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.బీఆర్ఎస్ వాళ్ళు రాజనామా పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు.

అనంతరం ఎమ్యల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మండలంలోని అన్ని గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube