రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ( Rajanna Sircilla ) ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు,ఉచిత దుస్తులు ఎంపీపీ పడగల మానస చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంపిపి పడగల మానస రాజు, ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సదానందం సార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర స్వామి,ఎస్ఎంసి చైర్మన్ కందుకూరి రామా గౌడ్ అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది
.