రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు( Padmavibhushan Ramoji Rao ) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఆయన మృతిపై వెంకయ్యనాయుడు, చంద్రబాబు, చిరంజీవి( Venkaiah Naidu, Chandrababu, Chiranjeevi ) సంతాపం తెలిపారు.

 Celebrities Mourn Ramoji Rao's Death , Ramoji Rao, Celebrities , Ramoji Rao's De-TeluguStop.com

ఈ క్రమంలోనే రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు.రామోజీరావు తెలుగు వెలుగు అన్న చంద్రబాబు ఆయన మృతి తీరని లోటని చెప్పారు.

సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని పేర్కొన్నారు.రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు.

అక్షర యోధుడుగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివని కొనియాడారు.ఇక ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube