తాడేపల్లిలో వైఎస్ జగన్ తో వైసీపీ నేతల భేటీ..!

తాడేపల్లిలో వైఎస్ జగన్ ను( YS Jagan ) వైసీపీ ముఖ్యనేతలు కలిశారు.ఈ మేరకు జగన్ తో సజ్జల రామకృష్ణారెడ్డి,( Sajjala Ramakrishna Reddy ) విజయసాయిరెడ్డి,( Vijayasai Reddy ) కొడాలి నాని, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని భేటీ అయ్యారు.

 Meeting Of Ycp Leaders With Ys Jagan In Tadepalli Details, Ys Jagan Mohan Reddy,-TeluguStop.com

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత నేతలతో జగన్ సమావేశం అయ్యారు.ఇందులో ప్రధానంగా ఎన్నికల్లో ఓటమికి గల కారణాలతో పాటు భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసినప్పటికీ ఓటమి చెందడానికి గల కారణాలపై వైసీపీ విశ్లేషిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube