హైదరాబాద్ : జూన్ 05నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్లోకి సందర్శకులకు అనుమతి లేదు.ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన చేసింది.
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువు దీరబోతోంది.కొత్త ప్రభుత్వం కొలువుదీరే ప్రక్రియ రాష్ట్రపతి భవన్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలోనే జరగనుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర నూత న మంత్రిమండలి ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు మొద లయ్యాయి.ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్లోకి సందర్శకులకు అనుమతి నిరాకరించారు…