తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.
రైతుల నోట్లో మోదీ( Modi ) మట్టి కొట్టారని మండిపడ్డారు.మోదీ హటావ్.
దేశ్ బచావ్ అని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వీహెచ్ తెలిపారు.
ఈ క్రమంలోనే అమేథీ, రాయబరేలీలో కాంగ్రెస్( Congress ) విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఎక్కడికీ పారిపోలేదని వీహెచ్ పేర్కొన్నారు.మోదీ కావాలనే రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.