రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొప్పా శ్రీకాంత్ తన యొక్క సెల్ ఫోను పోగొట్టుకొగా
సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా వెతికి దొరకబట్టి పోగొట్టుకున్న వ్యక్తికి మొబైల్ ని అందజేయడం జరిగిందనీ ముస్తాబాద్ ఎస్ ఐ తెలిపారు.