ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం..: సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) తమ కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని తెలిపారు.

 Elections Are Referendum For Congress Party..: Cm Revanth , Cm Revanth Reddy, Lo-TeluguStop.com

ఈ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.బీజేపీ( BJP )కి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు.

ఈ క్రమంలోనే బీజేపీ 200 సీట్లు కూడా రావని చెప్పారు.అలాగే తాము మోదీని అవమానించడం లేదని స్పష్టం చేశారు.

అనంతరం ప్రజాస్వామ్య రక్షణలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలను పోషించాలన్న సీఎం రేవంత్ రెడ్డి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube