కుటుంబంలో చిచ్చుపెట్టారు.. జనసేన నేతలపై ముద్రగడ ఫైర్..!!

జనసేన నాయకులపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనసేన నేతలు తమ కుటుంబంలో చిచ్చుపెట్టారని మండిపడ్డారు.

 The Family Was Torn Apart Mudragada Fire On Janasena Leaders , Janasena Leaders,-TeluguStop.com

తనపై తన కూతురుతో తప్పుుడు ప్రచారం చేయించారని ముద్రగడ ఆరోపించారు.అయినా తాను భయపడనని పేర్కొన్నారు.

తన కుటుంబంలో చిచ్చుపెట్టిన వ్యక్తికి భగవంతుడే శిక్ష విధిస్తాడని తెలిపారు.తనకు ఎలాంటి పదవీకాంక్ష లేదన్న ముద్రగడ సీఎం జగన్ ( CM Jagan )కు తోడుగా ఉండటానికే తాను వచ్చానని స్పష్టం చేశారు.

అయితే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడిస్తామని, లేని పక్షంలో తన పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన ముద్రగడ కుమార్తె క్రాంతి స్పందిస్తూ.

తన తండ్రి బాధాకరమైన సవాల్ విసిరారంటూ విమర్శించారు.వంగా గీతను గెలిపించేందుకు కష్టపడొచ్చన్న ఆమె పవన్ ను, ఆయన అభిమానులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని పేర్కొన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube