విజయవాడలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో ఐదుగురు మృతి

విజయవాడ( Vijayawada )లో విషాద ఘటన చోటు చేసుకుంది. గురునానక్ నగర్ లో నివాసం ఉంటున్న డాక్టర్ కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డారు.

 Tragedy In Vijayawada.. Five People Died In Suspicious Condition , Vijayawada ,-TeluguStop.com

మృతుల్లో డాక్టర్ దంపతులు, ఇద్దరు పిల్లలతో పాటు వృద్ధురాలు ఉన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు( Police ) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా ? లేక బలవన్మరణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube