ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు కేసులో ప్రధాన సూత్రధారిని విచారించేందుకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి( Hyderabad CP Srinivas Reddy ) తెలిపారు.

 The Police Investigation In The Phone Tapping Case Is In Full Swing Details, Cp-TeluguStop.com

రెడ్ కార్నర్ నోటీస్( Red Corner Notice ) ఇంకా జారీ చేయలేదని సీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఊహాగానాలతో దర్యాప్తునకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపారు.అదేవిధంగా కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని సీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.ఇప్పటివరకు కీలక వ్యక్తులను విచారించామన్న ఆయన మరి కొందరి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube