150 మందికి ఉచితంగా బిపి, షుగర్, రక్త పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 5వ రోజులో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా 150 మందికి షుగర్, బిపి, రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

 Free Bp, Sugar, Blood Tests For 150 People , Tangallapalli, Bp, Sugar, Blood Tes-TeluguStop.com

ఈ కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం, విద్యార్థులు ఇంకుడుగుంతలు శుభ్రం చేపట్టారు.

ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదని, ప్రతి నీటి బొట్టును ఓడిసి పట్టుకోవాలని, ఈ వేసవికాలంలో సంరక్షణ కార్యక్రమాలు చేపడితే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలు ఇస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డా.జి.శ్రీదేవి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాటి.అరుణ్ బాబు, కే.భవ్య,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube