బూర నర్సయ్య గౌడ్ నామినేషన్

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి బీజేపీ ఎంపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

 Nomination Of Boora Narsaiah Goud-TeluguStop.com

అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.

కిషన్ రెడ్డి( G.Kishan Reddy ) ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానుల సమక్షంలోపెద్ద ఎత్తున భారీ ర్యాలీతో 23న తిరిగి నామినేషన్వేస్తామని తెలిపారు.ఆ కార్యక్రమానికి మహారాష్ట్రమాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిదేవేందర్ ఫడ్నవీస్ ను ముఖ్యాతిధిగా ఆహ్వానించామన్నారు.దీనికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube