ఏపీలో బహిరంగ సభలకు ప్రధాని మోదీ..!

ఏపీలో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి (టీడీపీ – బీజేపీ – జనసేన) ప్రచారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిర్వహించనున్న నాలుగు బహిరంగ సభలకు ప్రధాని మోదీ( PM Modi ) హాజరుకానున్నారు.

 Pm Modi To Public Meetings In Ap Details, , Pm Narendra Modi, Anakapalli ,rajahm-TeluguStop.com

అనకాపల్లి,( Anakapalli ) రాజమండ్రి( Rajahmundry ) బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు.అదేవిధంగా కడప లేదా రాజంపేట మరియు మరో చోట ఏర్పాటు చేయనున్న సభల్లో మోదీ పాల్గొననున్నారని పార్టీ నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.

మోదీతో పాటు సభలకు చంద్రబాబు,( Chandra Babu ) పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కూడా హాజరుకానున్నారు.కాగా రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కూటమి నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube