నేటి నుండి నామినేషన్ పర్వం షురూ...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం ఏప్రిల్ 18న 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది.లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుండగా ఈ రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది.

 Nomination Festival Starts Today , General Election, Nomination , Assembly By-el-TeluguStop.com

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25గా నిర్ణయించారు.ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ గడువు ఉంటుంది.

మే 13న పోలింగ్ జరగనుండగా,జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube