తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచే నామినేషన్ల జాతర..!

సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం అయింది.ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచే నామినేషన్ల జాతర మొదలు కానుంది.

 Nominations Fair From Tomorrow In Telugu States..!,elections,nominations,loksabh-TeluguStop.com

ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు నామినేషన్ల ప్రక్రియ( Nominations ) ప్రారంభం కానుంది.అదేవిధంగా ఏపీ అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఇటు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు( Loksabha Elections ) రేపు నోటిఫికేషన్ వెలువడనుంది.కాగా రెండు రాష్ట్రాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు.

ఈ నామినేషన్లకు ఈ నెల 25వ తేదీ వరకు తుది గడువు ఉండగా.ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండనుంది.

అలాగే ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.ఈ క్రమంలోనే మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది.

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube