బీజేపీపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తీవ్ర విమర్శలు

బీజేపీపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ( MIM Leader Akbaruddin Owaisi ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఒకప్పుడు త్యాగాలతో హైదరాబాద్( Hyderabad ) ను దక్కించుకున్నామని ఆయన పేర్కొన్నారు.

 Mim Leader Akbaruddin Criticizes Bjp,bjp,mim Leader Akbaruddin Owaisi,mim,owaisi-TeluguStop.com

ఇప్పుడు బీజేపీ నుంచి హైదరాబాద్ ను కాపాడుకోవాలని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు.ఈ క్రమంలో అసదుద్దీన్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.

సీబీఐ, ఐటీ పేరు చెప్పి బీజేపీ భయపెట్టాలని చూస్తోందన్నారు.బీజేపీ( BJP )కి బీ టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.

అయితే తూటాలు, జైళ్లకు ఒవైసీ బ్రదర్స్( Owaisi Brothers ) భయపడరని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube