అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న నాలుగు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.వేములవాడ పట్టణానికి చెందిన రమేష్ తన కారులో శ్రీనివాస్ అనే యజమాని రైస్ మిల్ కు నాలుగు క్వింటాల్ల పీడీఎస్ బియ్యాన్ని రైస్ మిల్ కు తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

 Arrest Of Illegally Transported Ration Rice, Ration Rice , Illegally Transporte-TeluguStop.com

ఎవరైనా పిడిఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తే చట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube