BJP MP Laxman : విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం ఎందుకు?: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy )పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) తీవ్ర ఆరోపణలు చేశారు.కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

 Why Is The Congress Government Silent On Power Purchases Mp Laxman-TeluguStop.com

విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) మౌనంగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని ఎన్టీపీసీ లేఖలో పేర్కొందన్నారు.గతంలో కేసీఆర్ చేసిన తప్పులనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube