BRS MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ మరోసారి వాయిదా పడింది.ఈ మేరకు పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

 Hearing On Mlc Kavithas Petition Adjourned Once Again-TeluguStop.com

ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతరం తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ( ED ) తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోర్టును కోరారు.ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఈ నెల 19వ తేదీన విచారణ చేపడతామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube