Annaram Barrage : ముగిసిన నిపుణుల కమిటీ అన్నారం బ్యారేజ్ పరిశీలన

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ( National Dam Safety Authority ) బృందం పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిపుణుల కమిటీ చేపట్టిన అన్నారం బ్యారేజీ పరిశీలన ముగిసింది.

 Annaram Barrage Review By Expert Committee Concluded-TeluguStop.com

దాదాపు మూడున్నర గంటల పాటు అన్నారం బ్యారేజీని కమిటీ సభ్యులు పరిశీలించారు.ఈ క్రమంలోనే బ్యారేజీలోని సీపేజ్ ప్రాంతాన్ని కమిటీ నిశితంగా పరిశీలించింది.

అన్నారం బ్యారేజీ( Annaram barrage ) పరిశీలన పూర్తి కావడం నిపుణుల బృందం సుందిళ్ల బ్యారేజీ వద్దకు బయలుదేరింది.ఈ బ్యారేజీని కూడా పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube