Chelluboina Venugopala Krishna : బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు..: మంత్రి చెల్లుబోయిన

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ( YCP Chelluboina Venugopala Krishna ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

 Chandrababu Has No Right To Talk About Bcs Minister Chellboina-TeluguStop.com

బీసీలను మోసం చేయడం చంద్రబాబు( Chandrababu )కు అలవాటని పేర్కొన్నారు.చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు.

సీఎం జగన్ ( CM Jagan )బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్న మంత్రి చెల్లుబోయిన జగన్ కులగణన కూడా పూర్తి చేశారని చెప్పారు.దీన్ని త్వరలోనే ప్రకటిస్తారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube