Purandeswari : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా మోదీ పాలన..: పురంధేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi )పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

 Modis Rule With Two Eyes On Development And Welfare Purandeshwari-TeluguStop.com

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా మోదీ దేశాన్ని నడిపిస్తున్నారని చెప్పారు.

అందుకే అనేక మంది బీజేపీ( BJP )లో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఆమె తెలిపారు.అయితే తాజాగా సినీ నిర్మాత చింతపల్లి రామారావు, అశోక్ రాజు బీజేపీ గూటికి చేరారు.ఈ క్రమంలో వారి కాషాయకండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube