గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : జడ్పీటిసి నాగం కుమార్

రాజాన్న సిరిసిల్ల జిల్లా : గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ( Congress party )తోనే సాధ్యం అని చందుర్తి జెడ్పిటిసి నాగం కుమార్ అన్నారు.చందుర్తి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆవరణంలో జడ్పి నిథులతో లక్ష 50వేల రూపాయలతో బోరు మోటర్కు భూమి పూజ చేశారు.

 Development Of Villages Is Possible Only With Congress Party: Zptc Nagam Kumar ,-TeluguStop.com

ఈ సందర్భంగా జడ్పీటిసి నాగం కుమార్ ( ZPTC Nagam Kumar )మాట్లాడుతూ…

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt) అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహాకారంతో నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి తో పాటు పలువురిని ముదిరాజ్ సంఘ సభ్యులు శాలువతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, నాయకులు గొట్టే ప్రభాకర్, పులి సత్యం గౌడ్, దూది శ్రీనివాసరెడ్డి, కనుక రాజ్, మధు,పిట్టల బాబు, రవి ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube