Farmers Protest : పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లో సాగుతున్న రైతుల ఆందోళన

పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లో( Punjab Haryana Border ) రైతులు నిర్వహిస్తున్న ఆందోళన( Farmers Protest ) కొనసాగుతోంది.ఈ మేరకు రైతు ఉద్యమం 17వ రోజుకు చేరింది.

 Farmers Agitation On Punjab Haryana Border-TeluguStop.com

అధికారుల భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో ఢిల్లీని చేరలేకపోయిన రైతులు సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రైతులు ఇవాళ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.రైతుల ఆందోళనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Modi ) స్పందించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.కాగా ప్రస్తుతం శంభు, ఖనౌరీ సరిహద్దుల్లోనే అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube