ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ వారి త్రిమూర్తి శివ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ( Prajapita Brahmakumari Ishwariya ) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన త్రిమూర్తి శివ జయంతి(శివరాత్రి) మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు.

 Prajapitha Brahmakumari Iswariya Vari Trimurti Shiva Jayanti Utsavam Government-TeluguStop.com

స్వామి వారి కృప,కరుణ,ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు.శివరాత్రి ( Maha Shivratri ) ఉత్సవాల్లో భాగంగా శివ జయంతిని రోజులుగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుందన్నారు.ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు చేస్తున్న శాంతి బోధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు.జ్ఞాన సూర్యుడైన శివ పరమాత్మ వర్తమాన సమయంలో ఈ సృష్టిపై అవతరించి మానవులలో అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నారని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube