Kadapa District : కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురి పరిస్థితి విషమం

కడప జిల్లా యోగివేమన యూనివర్సిటీ( Yogivemana University )లో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.యూనివర్సిటీలో సుమారు 24 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

 Food Poisoning In Yogivemana University Kadapa District Three People Are In Ser-TeluguStop.com

వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.నిన్న రాత్రి తిన్న ఆహారం వలనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం.బాధిత విద్యార్థినులకు జిల్లాలోని రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రితో పాటు ఓ ప్రైవేట్ ఆస్పత్రి( Private hospital )లో చికిత్స అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube