Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఏడోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఈడీ ఏడోసారి నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ కు సమన్లు ఇచ్చింది.

 Ed Notices To Delhi Cm Kejriwal For The Seventh Time-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈనెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ ( ED notices )ఆరుసార్లు నోటీసులు ఇవ్వగా కేజ్రీవాల్ గైర్హాజరు అయ్యారన్న సంగతి తెలిసిందే.కాగా కేజ్రీవాల్ విచారణకు హాజరుకావడం లేదని ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube