Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఏడోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఈడీ ఏడోసారి నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ కు సమన్లు ఇచ్చింది.

"""/" / ఈ నేపథ్యంలో ఈనెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ ( ED Notices )ఆరుసార్లు నోటీసులు ఇవ్వగా కేజ్రీవాల్ గైర్హాజరు అయ్యారన్న సంగతి తెలిసిందే.

కాగా కేజ్రీవాల్ విచారణకు హాజరుకావడం లేదని ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో సూర్య వైపు చూడటానికి భయపడ్డా.. రాధికా మదన్ కామెంట్స్ వైరల్!