Sri Sathyasai : శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

శ్రీ సత్యసాయి జిల్లా( Sri Sathya Sai District )లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆటోను సిమెంట్ లారీ ఢీకొట్టింది.

 Sri Sathyasai : శ్రీ సత్యసాయి జిల్లాలో �-TeluguStop.com

ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.అలాగే ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదం అగలి మండలం ఇరిగేపల్లి( Irigepalli )లో చోటు చేసుకుంది.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube