CM Revanth Reddy : ప్రజా ప్రభుత్వం రావడంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర..: సీఎం రేవంత్

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంలో ఆర్టీసీ కార్మికులు( RTC Employees ) కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.టీఎస్ఆర్టీసీ( TSRTC ) ఆధ్వర్యంలో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 Rtc Workers Play A Vital Role In Bringing A Public Government Cm Revanth-TeluguStop.com

ఆర్టీసీ లాభాల్లో నడిచేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు.

కార్మిక సంఘాలతో కనీసం చర్చలు కూడా జరపలేదన్నారు.ఈ రెండు నెలల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.500 కోట్లు నిధులు అందించిందని తెలిపారు.ప్రతిపక్ష నేతలు అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

ఆర్టీసీకి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube