Patnam Mahender Reddy : రేపు కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

 Patnam Mahender Reddy : రేపు కాంగ్రెస్ లోకి -TeluguStop.com

ఈ మేరకు రేపు ఆయన తన సతీమణి, వికారాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ సునీతతో కలిసి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ క్రమంలోనే రేపు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను పట్నం దంపతులు కలవనున్నారు.కాగా ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )ని కలిసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube