ఏపీ సీఎం జగన్ తో మాజీ మంత్రి రావెల భేటీ..!

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు( Ravela Kishore Babu ) వెళ్లారు.ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ తో( CM Jagan ) సమావేశం అయ్యారు.

 Ex-minister Ravela Met Ap Cm Jagan Details, Ap Politics, Cm Camp Office, Cm Jaga-TeluguStop.com

అయితే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు సీఎం జగన్ తో భేటీ అయిన నేపథ్యంలో ఆయన వైసీపీలో( YCP ) చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇందులో భాగంగానే భేటీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.

దీనిపై క్లారిటీ రావాల్సి ఉండగా.వైసీపీ అధిష్టానం కీలకంగా చేస్తున్న మార్పులు చేర్పుల్లో భాగంగా రావెల కిశోర్ బాబును ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా( Prathipadu YCP Incharge ) నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ గా బాలసాని కిరణ్ కుమార్ వ్యవహారిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube